Sunday, October 25, 2009

మహావీర్ జయంతి , Mahaveer Jayanthi






అహింసను ప్రభోదించిన జైన మాట ప్రచారకుడు , వర్ధమాన మహావీరుడి జయంతి ని ప్రతిసంవత్సరము చైత్ర మాసం లో ఘనముగా జరుపుకుంటారు .
బీహార్ లో వైశాలి కి సమీపములో కుండ గ్రామము లో క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు , రాని త్రిష లకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు . అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లి దండ్రులు 28 వ ఏట మరణించారు , యశోధరను వివాహమాడి , ఓ కుమార్తెకు జర్మనించ్చిన తరువాత 36 వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు . 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడు గా జైనమత ప్రచారకుడయ్యాడు . అప్పటి కే జైన మతానికి 23 మంది తీర్ధన్కరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంభందించిన వివరాలు వెలుగు చూశాయి . ౩౨ ఏళ్ళ పాటు అహింసా ధర్మము to మాట ప్రచారం జరిపిన మహావీరుడు 72 వ ఏట మరణించారు .

No comments: