![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi1p_rY8ILlDzJj00TT0dsc2UDcYNzZkEi_qbkSVC-nrK_1grTUrDrWhK-Z8tvIN127CbbEJHUwlzU4oRNm6YCcLsXyNzec6oKG6vbyPXD6wRjod73GLwLxwprFRbBCaJIUEMrr-d0Xq8TG/s280/Vishnu+%26+Laxmi.jpg)
హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు
* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు
ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి.
విష్ణు జనము వివరాల కోసం - వికీపీడియా చూడండి - విష్ణువు
===========================================
Visit My Website - > Dr.Seshagirirao
No comments:
Post a Comment
Your comment is helpful in improvement of this Blog.