Thursday, June 13, 2013

Saint Kavi Bhagat Surdas ,సిక్కుల 14వ మత గురువు భగత్ సూరదాస్

  •  

  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Saint Kavi Bhagat Surdas ,సిక్కుల 14వ మత గురువు భగత్ సూరదాస్ -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

  
సిక్కు మత స్థాపకుడు గురునానక్ విరచిత గురు గ్రంథ్ సాహిబ్‌లో కొన్ని శబ్ధాలను అందించిన మహా భక్తుడు భగత్ సూరదాస్. భక్తి ఉద్యమంలో సూరదాస్ కీలకపాత్ర వహించారు. మెఘల్ చక్రవర్తుల్లో పరమత సహనం నిష్ఠగా పాటించిన అక్బర్ కాలానికి చెందినవారు సూరదాస్. సూరదాస్ 14వ శతాబ్దంలో జన్మించారు.

సూరదాస్ అంధత్వంతో పుట్టారు. ఆరేళ్ల వయస్సు నుంచే భక్తి మార్గాన్ని సూరదాసు అనుసరించారు. 18ఏళ్ల ప్రాయంలో ఆయన గురువు శ్రీ వల్లభాచార్యుల వారిని యమునా నది ఒడ్డున కలిశారు. ఆయన బోధించిన శుద్ధ అద్వైత విధానాన్ని సూరదాస్ ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆయన శ్రీమద్ భగవత్‌ గ్రంధాన్ని సమగ్రంగా సహచరుల సాయంతో విన్నారు.

సూరదాసు ఆ తర్వాత ద్వారాకాధీశుని పరమభక్తుడయ్యారు. సూరదాస్ బ్రహ్మచారి. సూరదాస్ ఎక్కువ కాలం నందనందనుడు శ్రీకృష్ణుడు జన్మస్థానమైన బృందావనంలో ఎక్కువ కాలం గడిపారు. ఈ సమయంలో ఆయన సూర్ సాగర్ (సంగీత సముద్రం) అనే గ్రంథాన్ని రచించారు. ఇందులో వేయి పద్యాలు ఉన్నాయి. సూర్ సాగర్‌లో ప్రస్తుతం 8వేల పద్యాల వరకే అందుబాటులో ఉన్నాయి. సూరదాస్ స్వతగానే బృందావనం ప్రాంతంలో మాట్లాడే వ్రజ భాషలో పండితుడు.

సూరదాసును సిక్కులు 14వ మతగురువుగా పిలుస్తారు. ఆయన రచించిన పాటలను సూరదాసు బాణిగా సిక్కులు నామకరణం చేశారు. ఆయన రచనలను తదుపరి కాలంలో సిక్కుల పవిత్ర మత గ్రంధమైన గురు గ్రంథ సాహెబ్‌లో జత చేశారు.
  • ======================
Visit My Website - > Dr.Seshagirirao ->

Kabir Das , కబీరుదాసు


  •  

  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము - Kabir Das , కబీరుదాసు- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --


కబీరుదాసు భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యాలవలె వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. కబీర్ జన్మస్థలం కాశి. ఈయన క్రీ.శ.1399లో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఇతన్నిఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులైన నీమా, నీరూ పెంచి పెద్దచేశారు. ఇతను దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ఇతని మొదటి భార్య చనిపోగా రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ అమె పరమగయ్యాళి కావటం వలన జీవితముపై విసిగిపోయాడు. ఆకాలంలో ఉత్తర భారతదేశంలో హిందువులు, మహమ్మదీయులు పరస్పరం ద్వేషించుకొనేవారు మరియు మూఢాచాఅరాలు విరివిగా వ్యాపించి యుండెడివి. ఇవన్నీ చూసిన కబీరుదాసు ఇల్లు వదలి దేశాటనకై బయలుదేరి అనేక యాత్రలు తిరిగి పలుప్రదేశాలను, వివిధ వ్యక్తులను కలుసుకొని జ్ఞాన సంపన్నుడయ్యాడు. కబీరు చదువుకొన్న విద్యాధికుడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు "కబీరు బీజక్". కబీర్ శ్రీరాముని భక్తుడు కాడు. కబీరుదాసు గురువు "రామానందుడు". అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్. కబీర్ క్రీ.శ.1518లో మరణించాడు. అతని భౌతికకాయం కోసం హిందువులు, ముస్లింలు వాదులాడుకున్నారు. కబీర్ ముస్లిం అని, కాదు, హిందువని వారు పోట్లాడుకున్నారు. భౌతికకాయం మాయమై, దానికి బదులుగా అక్కడ పుష్పాలు వెలిశాయట. ఈ నిదర్శనం వల్ల వారికి భక్తకబీరు ఎంతటి మహిమాన్వితుడో తేటతెల్లమయింది. ఇతడు 120 యేళ్ళ సుదీర్ఘ జీవితాన్ని చూశాడు.

కబీర్ సూక్తులు

    మతాల పేరిట సామరస్యం చెడగొట్టుకోవటం అవివేకం
    "రామ్ రహీమ్ ఏక్ హై"
    భగవంతుని కొరకు అక్కడ - ఇక్కడ వెతకవలసిన పనిలేదు, అతడు నీలోనే ఉన్నాడు . నీలో వున్న ఆత్మారాముని కనుగొనలేక కస్తూరి మృగం చందంబున అక్కడక్కడ వెదకులాడిన ఏమి లాభం? పూవులోని వాసనలా దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభినుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని జింక, దాన్నిబయట గడ్డిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు .

రాం రహీం ఒక్కరే అని చాటిన కబీర్     
ఉత్తర భారతంలో మత విద్వేషాలు ఉన్న సమయంలో అందరినీ కుటుంబంలా కలిపి ఉంచటానికి రాం రహీం ఒక్కరే అని ఎలుగెత్తి చాటాడు కబీర్. మానవత్వానికి కబీర్ ప్రాధాన్యత ఇచ్చాడు. భక్తి ఉద్యమంలో ఉత్తర భారతం నుంచి తొలి తరం మత ప్రచారకుడు కబీర్‌దాస్. కబీరు అంటే అర్ధం గొప్ప. కబీరు పదం అరబిక్ భాష నుంచి వచ్చిందంటారు.

ఉత్తర ప్రదేశ్‌లో పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రమైన వారణాసిలో జన్మించాడు కబీర్. పుట్టుకతోనే అనాథ అయిన ఆయనను ముస్లిం దంపతులు పెంచారు. భారతీయ తత్వ శాస్త్రానికి కొత్త రూపురేఖలు ఇచ్చారు కబీర్. రామానంద స్వామిని ఒకసారి కలిసిన కబీర్ ఆయన చెప్పిన మాటలను జీవితంలో అమలుచేశాడు. ఆ సమయంలో హిందూ మత గురువుగా రామానంద స్వామికి మంచి పేరుంది.

రామానంద్ నుంచి జ్ఞానోదయం పొందిన కబీరు రామ తారక మంత్రమును పటించి శ్రీరామ భక్తుడయ్యాడు. కబీర్ ఎక్కడా తాను ఈ మతానికి చెందిన వాడినని స్పష్టం చేయలేదు. కబీరు సమయంలో ఉత్తరాదిలో హిందూ-ముస్లింల మధ్య మత ఘర్షణలు ఎక్కువగా చోటుచేసుకుంటుండేవి. దీనిని నియంత్రించటానికి కబీరు రాం రహీం ఒక్కరే అని ఎలుగెత్తి చాటారు. ఆ కాలంలో ఉన్నటువంటి మతాలు, తెగల దురాచారాలను కబీరు విమర్శించారు.

సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ను కబీరు కలిశాడని అంటారు. దీనితో ఆయన సిక్కు మత పవిత్ర గ్రంధమైన గురు గ్రంథ్ సాహెబ్‌లో దాదాపు 500 పద్యాలను అందించారు. సిక్కు భగత్‌లలో మూడవ వ్యక్తిగా కబీరును వారు పరిగణిస్తారు. కబీరు ప్రవచనాలను అనుసరించేవారిని కబీర్‌పంత్‌లుగా పిలుస్తారు. దాదు పంత్, దరియా పంత్‌లు కబీరు పంత్‌లలో ఒకరు. వీరు హిందూ-ముస్లింల తమ మధ్య ఉన్న విభేదాలను విడనాడాలని ప్రచారం చేశారు.

source : Telugu widipedia.org
  • ===================
Visit My Website - > Dr.Seshagirirao ->

Ramananda(SriRama devotee), రామానంద(శ్రీరామ భక్తుడు )



  •  

  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Ramananda(SriRama devotee), రామానంద(శ్రీరామ భక్తుడు )- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --


  
శ్రీరామ పరమభక్తుడు రామానంద. అందరినీ వైష్ణవ మతంలోకి తీసుకుని శిష్యులుగా మార్చిన ఘనత రామానందుల వారిది. భక్తి ఉద్యమంలో ఉత్తరాది నుంచి కీలకపాత్ర పోషించిన వారిలో రామానందులు వారు ఒకరు. దక్షిణాది చెందిన కుటుంబంలో రామానందులు వారు 14వ శతాబ్దంలో అలహాబాద్‌లో జన్మించారు.

రామానందుల వారు చిన్న వయస్సు నుంచే తాళపత్రా గ్రంధాలను కంఠోపాఠంగా చదివారు. శ్రీ వైష్ణవ మతంలో ముఖ్య గురువైన రాఘవానందుల వారి శిష్యుల్లో ఒకరు రామానందులు. రామానందులు వారు దక్షిణాది పర్యటనకు ఒకసారి వెళ్లివచ్చిన తర్వాత సన్యాసం పుచ్చుకుంటానని ఇంట్లో అనగా ఆయన సోదరుడు దానిని వ్యతిరేకించాడు.

రామానందుల వారి ఉద్దేశ్యంలో అఖిలాండ కోటికి రక్షకుడు సాకేత రాముడు ఒక్కడేని అని భావించారు. నాటినుంచి శ్రీరామ భక్తుడయ్యారు రామానందుల వారు. దేశంలో పలుప్రాంతాలు సందర్శించి రామానందుల వారు అనేక ప్రవచనాలు చేశారు. సిక్కుల పవిత్ర గ్రంధమైన గురు గ్రంధ్ సాహెబ్‌లో ఆయన రచించిన ఒక పద్యానికి వారు అందులో పదిలపరిచారు. సమాజంలోని అనేక దురాచారాలకు రామానందుల వారు ఎండగట్టారు.

రామానందుల వారి ప్రముఖ శిష్యుల్లో కబీరు ఒకరు. ఇతర శిష్యుల్లో అనంతానంద, భావానంద, ధాన్న భగత్, నాభ, పిప, రవిదాసు, సుఖానంద, తులసీదాసుల వారు ఉన్నారు. ఉత్తరాది మొత్తం ముస్లింల పరిపాలన సాగుతున్న సమయమది. హిందువులను కులాలు, వర్గాలు వారీగా విభజించి పాలించారు ముస్లిం పాలకులు. వారి చర్యలను రామానందుల వారు సున్నితంగా వ్యతిరేకించారు.

Courtesy with : Pavan Kumar@webdunia.com
  • ==================
Visit My Website - > Dr.Seshagirirao ->

Guru ArjanDev,గురు అర్జున్‌ దేవ్‌

  •  















  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -Guru ArjanDev,గురు అర్జున్‌ దేవ్‌- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --



సిక్కుల ఐదో గురువు గురు అర్జున్‌ దేవ్‌ వర్ధంతి(June 10th) సందర్భంగా సిక్కు మతస్థులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. క్రీ.శ. 1606లో ఆయన బలిదానం చేశారు. సిక్కుపంత్‌ పరిరక్షణకు జీవితకాలం కృషి చేశారు. ఆయన అమరుడైన రోజును పురస్కరించుకొని దేశంలోని పలు ప్రాంతాల్లో సిక్కులు ప్రార్థనలు చేశారు. సిక్కుల ఐదవ మత గురువు అర్జున్ దేవ్ 402వ వర్ధంతిని సిక్కులు సోమవారం(10-06-2013) దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. అమృత్‌సర్ సమీపంలోని తరన్ తరన్‌లోని గురుద్వారాను వేలాది మంది భక్తులు సోమవారం సందర్శించారు. గురు అర్జున్ దేవ్ పరమత సహనాన్ని పాటించి అన్ని మతాలకు చేరువయ్యారు.

సిక్కుల నాల్గవ మత గురువు రాం దాస్ చిన్న కుమారుడు అర్జున్ దేవ్ 1563లో పంజాబ్‌లోని గోండివాల్‌లో జన్మించారు. సిక్కుల పుణ్యక్షేత్రమైన అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో హర్‌మందిర్ సాహెబ్‌ను అర్జున్ దేవ్ నిర్మించారు. పంజాబ్‌లో ప్రముఖ ప్రాంతాలైన అమతృ్‌సర్, కర్తార్‌పూర్‌లను బాగా అభివృద్ధి చేయటమే కాకుండా, తరన్ తరన్ పట్టణాన్ని నిర్మించారు.

సిక్కుల పవిత్ర గ్రంధమైన ఆది గ్రంథ్‌ను అర్జున్ దేవ్ రచించారు. గురు గ్రంథ్ సాహెబ్‌తో సమానమైనదిగా పరిగణిస్తారు సిక్కులు ఆది గ్రంథ్‌ని. హిందూ, ముస్లిం మత ప్రచారకుల రచనలు ఆది గ్రంథ్‌లో ఉన్నాయి. గురు అర్జున్ దేవ్‌‌ను ఆనాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆయనను ఉరి తీయించారు.

  • =========================
Visit My Website - > Dr.Seshagirirao ->

Thursday, March 21, 2013

Amalaki Ekaadasi,అమలకీ ఏకాదశి



  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Amalaki Ekaadasi,అమలకీ ఏకాదశి -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

=============================
Visit My Website - > Dr.Seshagirirao ->

Sunday, March 10, 2013

Toggle Dream,త్రిశంకు స్వప్నం

  •  


అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -త్రిశంకు స్వప్నం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --


ఒకవైపు ఆధ్యాత్మికలోకాల పిలుపులు, మరోవైపు జీవన మాధుర్యాల తలపులు. అటు దైవం, ఇటు జీవితం. సత్య ,శివ, సౌందర్యాలు దూరతీరాలనుంచి రా రమ్మని ఆహ్వానిస్తుంటాయి. మమ్మల్ని వదలేస్తావా అని నిత్య భవబాంధవ్యాలు కలవరిస్తుంటాయి.

ఈ జీవితం స్వర్గ, వాస్తవాల మధ్య వేళ్లాడే త్రిశంకు స్వప్నం. జీవితాన్ని వదులుకోలేం . ఆధ్యాత్మికత వైపు తిరిగి ప్రయాణించకుండా ఉండలేం. ఇది చాలామంది పరిస్థితి. యథార్థ స్థితి. చివరికి రెంటికీ చెడిన రేవడులా మారిన స్థితి. నైరాశ్యం, అసంతృప్తి, ఏదో కోల్పోతున్నామన్న పరివేదన, నిరాసక్తత, నిస్సహాయత, నిర్వీర్యత, నిర్లిప్తత- ఇదీ జీవితం! ఇదా జీవితం, ఇదేనా?

జీవితంలోనే ఉండి భగవంతుణ్ని సాక్షాత్కరింపజేసుకోలేమా? అలా దైవాన్ని పొందగలిగిన భక్తులు గతంలో లేరా? అది అసంభవమా, అలా చేయడం తప్పా? సర్వ మానవాళిలో దివ్య సౌందర్య మహత్వాన్ని వీక్షించి, ప్రేమించి, ఆనందాన్ని పొందితే అంతకుమించిన భగవత్‌ సాక్షాత్కార దర్శనం ఉంటుందా?

'నీలో దైవాన్ని దర్శించు, నీ పొరుగువాడిలో దైవాన్ని తిలకించు. దేశంలో దైవాన్ని వీక్షించు. మానవాళిలో దైవత్వాన్ని చూడు. చెట్టులో, రాయిలో, మృగంలో, ప్రపంచంలోపలా, వెలుపలా దైవాన్ని చూడటం నేర్చుకో'- అన్న తత్వవేత్తల ప్రవచనసారం తెలుసుకుంటే చాలు, జీవితం ధన్యమవుతుంది, సార్థకత చెందుతుంది. పూర్ణత పొందుతుంది.

భూమి పై పుట్టిన ప్రతి జీవి ఆనందాన్ని అనుభవించాలి. ప్రకృతి సోయగాల్ని , ఫలాల్ని అనుభవించాలి. పుట్టిన ప్రతిజీవి చనిపోక తప్పదు. భగవంతుడు ఉన్నాడో ... లేడో తెలియదు , తెలుసుకోలేము, అది ఒక నమ్మకము మాత్రమే. దైవము , భక్తి , ముక్తి అని కాలాన్ని వృధాచేయకు. ఏ వయసు కు ఆ ముచ్చట అన్నట్లు జీవితాన్ని అనుభవించు. ఈ విశ్వములో అనేకానేక జీవులలో ఒక జీవి ఇంకోజీవిని తింటూ బ్రతుకుతుంది. ప్రతి పదార్ధము లోనూ జీవము ఉంది. కొన్ని చలనము లేనివి , కొన్ని చలనము ఉన్నవి . చలనమున్న మనిషి చలనము లేనివాటిని జీవములేనివాటిగా భావిస్తాడు ...ఎందుకు ?... తను చలనమున్నవాడు కాబట్టి . అలా ఈ జీనన చక్రము అంతము లేకుండా గమనం చేస్తూనే ఉంటుంది. సోమరి పోతుగా నీ విలువైన కాలాన్ని వృధా చేయకు. నిరంతరము నీ విధిని (పనిని) తోటి జీవులకు హాని కలుగకుండా చేస్తూఉండు .

  • ===================
Visit My Website - > Dr.Seshagirirao ->

Friday, March 8, 2013

Maagha Snaanam,మాఘస్నానం,హంసలదీవి

  •  

అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Maagha Snaanam,మాఘస్నానం,హంసలదీవి  -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --

స్నానము :
మనము ప్రతిరోజూ చేసే స్నానము శరీర శుభ్రతకోసము చేస్తాము. కొందరు వేడినీరు స్నానము చేస్తారు. తల శుభ్రతకోసము ప్రతిరోజూ తలస్నానము చేసేవారూ ఉన్నారు. విధిగా వారానికి ఒకసారైనా తలస్నానము చేయాలి. స్నానానికి మంచినీరే వాడాలి. పూర్వము నదులన్నీ తాము పుట్ట్టిన ప్రాంతము నుండి కొండలు , అడవులు దాటి రావడము వలన నీరు స్వచ్చము గాను వనమూలికల మయమై ఔషధ గుణాలు కలిగిఉండేవి. ఎటువంటి మలినాలూ , రసాయనాలు , మురికినీరు కలిసేవికావు . అలా ప్రవహించే నదినీటిలో స్నానము చేస్తే ఆరోగ్యము గా ఉండేవారు. కానీ ప్రపంచమంతా పారిశ్రామికమైన తరువాత , జనాభా విపరీతముగా పెరగడము వలన , నదీప్రాంతాలలో పరిశ్రములు  నెలకొల్పడమువలన , బహిరంగ ప్రదేశాలలో మల మూత్రాలు విసర్జించడము మూలంగా నదీజలాలు పూర్తిగా కలుషితమైపోయినవి . పూర్వము పుణ్యము వస్తుందనే నెపముతో నదీస్నానాలను , చలినీటి స్నానాలను ,నీటీప్రవాహ స్నానాలను ప్రోత్సహించేవారు. అదే ఆచారము ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఎంతమాత్రము ఆరోగ్యప్రదమైనది కాదు. పుణ్యము మాట ఏమోగాని ఇప్పుడు నదీస్నానాలు, కోనేరు స్నానాలు , పుష్క్రరస్నానాలు ఏమాత్రము ఆరోగ్యకరమైనవి కావు . కాలము తో పాటు ఎన్నోమార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇదీ అంతే ... ప్రతిదాన్నీ శా్స్త్రీయ పరముగా ఆలోచించాలి . మరి మనపురాణలు ఏమి చెప్పాయో చూడండి. -- డా.శేషగిరిరావు ,వండాన (శ్రీకాకుళం)

యాగాల్లో అశ్వమేధం, వ్రతాల్లో సత్యనారాయణస్వామి వ్రతం, ధర్మాల్లో అహింస ఎంత గొప్పవో స్నానాల్లో మాఘస్నానం అంతగొప్పది. అలాంటి మాఘస్నానాన్ని ప్రవాహజలంలో చేస్తేనే అధికఫలితం. అలా మాఘస్నానాలు ఎక్కువగా జరిగే సాగరసంగమ ప్రదేశం కృష్ణాజిల్లాలోని హంసలదీవి. జపం, తపం, దానం, వ్రతం మొదలైనవాటితో కూడా ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచలేమేమోగానీ... మాఘమాసంలో కేవలం స్నానం వల్లనే ఆయన
ప్రసన్నుడై భక్తులను సకలపాపాలనుంచీ విముక్తుణ్ణి చేస్తాడని పద్మపురాణం ఉత్తరఖండంలోని మాఘమాస మహత్యం చెబుతోంది. కార్తీకమాసం దీపప్రజ్వలనకు ప్రత్యేకమైతే... మాఘం స్నానాలకు ప్రత్యేకం. నారద పురాణాన్ని అనుసరించి... దేవతలు తమ శక్తులనూ తేజస్సులనూ మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా మంచిది. ఈ మాసంలో వస్త్రాలూ గొడుగులూ నువ్వులూ దానంచేస్తే విశేషఫలం లభిస్తుంది.

సూర్యోదయానికి ముందే...
పౌర్ణమినాడు చంద్రుడు మఘ(మఖ) నక్షత్రంతో ఉండే మాసం మాఘమాసం. మాఘమాస మహత్యం బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు ఆరోగ్యదాయకం. సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చే కాలమిది. ఈ సమయంలో సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. ఈ కిరణాలు నీటిపై పడటం వల్ల ఆ నీరు చాలా శక్తిమంతమవుతుందట. అందుకే, జనవరి 20 నుంచి మార్చి 30 వరకూ సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు చాలామంచివని చెబుతారు.

మాఘమాసం సూర్యసంబంధమైన అర్చనామాసం. ఈ నెలలో ఆదివారం చాలా పవిత్రమైనది. ఈ రోజున తలస్నానం చేసి, సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఆదిత్యహృదయం, సూర్యాష్టకం వంటివి చదవాలి. మాఘంలో సూర్యోదయానికి ముందు నక్షత్రాలున్నప్పుడు చేసే స్నానమే అత్యుత్తమమైనది. సూర్యోదయం తరవాత చేసే స్నానం నిష్ఫలమైనది. మాఘమాసమంతా నదీస్నానం చేయలేనివాళ్లు కనీసం మూడురోజులైనా
చేయాలట. ఈనెలలో అమావాస్యనాడు ప్రయాగలో స్నానంచేస్తే సమస్త పాపాల నుంచీ విముక్తి లభిస్తుందని మహాభారతంలోని అనుశాసనిక పర్వం చెబుతోంది.

సనాతనధర్మంలో స్నానానికి ఎంతో విశిష్టస్థానం ఉంది. మనం రోజూ చేసే స్నానం దేహాన్ని శుద్ధిచేసి, మనలోని ప్రకోపాన్ని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ స్నానాలు నిత్య, నైమిత్తిక, కామ్య, క్రియాంశ, అభ్యంగన, క్రియా అని ఆరు రకాలు. ఇందులో వైశాఖ, కార్తీక, మాఘమాసాల్లో ప్రత్యేక ఫలితాలను కోరి చేసే స్నానాలనూ; యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలనూ కామ్యస్నానాలుగా చెబుతారు. ఇలాంటి స్నానం ప్రవాహజలాల్లో... ముఖ్యంగా
సాగరసంగమ ప్రదేశాల్లోనూ చేస్తే ఇంకా మంచిదట.

కృష్ణా సాగరసంగమం
పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్‌లో పుట్టిన కృష్ణానది... మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా మనరాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణా జిల్లాలోని పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలిపోతుంది. కుడిపాయ నాగాయలంక వైపు, ఎడమపాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. కృష్ణానది సముద్రంలో కలిసే ఈ ప్రాంతాన్నే సాగరసంగమం అంటారు. ఇక్కడి ప్రధాన ఆలయం వేణుగోపాలస్వామి గుడి. దీన్ని 1250 ప్రాంతంలో కాకతీయ గణపతిదేవుడు అభివృద్ధి చేశాడని చరిత్ర. గంగానది మనుషుల పాపాలతో కల్మషమైపోయి పాపభారాన్ని మోయలేక తన బాధను విష్ణుమూర్తితో మొరపెట్టుకుందట. 'పాపానికి చిహ్నంగా నలుపు రంగును ధరించి కాకిగా మారి నదుల్లో మునుగుతూ వెళ్లు... ఎక్కడైతే నీ నలుపు రంగు పోయి తెల్లగా మారతావో అప్పటితో నీ పాపాలు పోతాయి' అని చెప్పాడట శ్రీహరి. అలా గంగానది కాకిలా మారి పుణ్యనదుల్లో స్నానాలుచేస్తూ రాగా... హంసలదీవిలోని సాగరసంగమంలో స్నానం చేయగానే నలుపురంగుపోయి తెల్లగా హంసలా మారిపోయిందట. అలా ఈప్రాంతానికి హంసలదీవి అనే పేరు వచ్చిందట. ఇంత పవిత్రమైన ఈ ప్రాంతంలో దేవతలే శ్రీహరికి ఆలయాన్ని నిర్మించాలనుకున్నారట. దీనికోసం రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చారట దేవతలు. ఆలయం పూర్తయి, ముందున్న రాజగోపురాన్ని నిర్మిస్తుండగా సూర్యోదయం అయిపోయిందట. ఇంతలో కొందరు దేవతలు వెళ్లిపోగా... మరికొందరిని మనుషులు చూడటంతో వాళ్లు శిలలైపోయారట. ఆలయ పరిసరాల్లో కనిపించే శిల్పాలు ఆ దేవతలవే అని చెబుతారు.

ఈ ప్రాంతాన్ని 2004 కృష్ణా పుష్కరాల తరవాత అభివృద్ధి చేశారు. ఆదివారాలు, సెలవురోజుల్లో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఏటా మాఘమాసంలో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు ఈ సాగరసంగమంలో పుణ్యస్నానాలాచరిస్తారు.
ఇలా వెళ్లొచ్చు--విజయవాడ నుంచి అవనిగడ్డకు బస్సు సౌకర్యం ఉంది. అక్కణ్ణుంచి కోడూరు (13 కి.మీ.) వెళ్లాలి. కోడూరు నుంచి ఉల్లిపాలెం మీదుగా 10 కి.మీ. వెళ్తే హంసలదీవి వస్తుంది. అక్కణ్ణుంచి మరో 5 కి.మీ. దూరంలో సాగరసంగమం ఉంది.

- పి.శ్రీనివాస్‌ పెరుమాళ్లు, న్యూస్‌టుడే, కోడూరుc
  • =======================
Visit My Website - > Dr.Seshagirirao ->

Thursday, February 28, 2013

Varadaraaja Swami.Kanchi ,వరదరాజ స్వామి కంచి

  •  
  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --Varadaraaja Swami.Kanchi ,వరదరాజ స్వామి కంచి- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --
  •  

  •  

 వరదరాజ స్వామి---
వైష్ణవుల దివ్య దేశాలలో కంచికి ఒక విశిష్ట స్థానం ఉంది. స్థల పురాణం ప్రకారం ఒకానొకప్పుడు బ్రహ్మ దేవుడు కంచిలో ఒక మహా యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞగుండం నుండి
నారాయణుడే వరదరాజుగా ఉద్భవించి కాంచీపురంలో వెలసాడని ప్రతీతి.

ఒక సందర్భంలో భగవద్రామానుజులని ఆయన స్నేహితులే కుట్ర చేసి చంపాలని చూస్తే ఈ వరద రాజ స్వామే మారు వేషంలో వచ్చి రక్షించాడని చెప్తారు.

 ఈ వరదరాజ స్వామి యజ్ఞగుండంలో ఉద్భవించాడు కాబట్టి ఆయనకు తాపం ఎక్కువట. అందుకే వరదరాజ స్వామి ప్రియ భక్తుడైన తిరుకచ్చినంబి ఆయనకు వింజామర సేవ ప్రారంభించారు.(తిరుకచ్చి నంబి వరదరాజ స్వామితో ముఖాముఖి మాటలాడగల మహా భక్తుడు. భగవద్రామానుజులు ’వార్తా షట్కము’ అనే ఆరు ప్రశ్నలకు సమాధానం ఈయన ద్వారానే వరదరాజ స్వామి ని అడిగి తెలుసుకున్నారు.) --- ప్రచురించిన వారు భాను వర్గములు .

వెండి వాకిలి దాటగానే ఎడమవైపునవున్న చిన్న అరలాంటి గుడే వరదరాజ స్వామి వారి గుడి.ముష్కురుల(మహ్మదీయుల)దాడి సమయంలో కంచి వరదరాజ స్వామి వారి ఉత్సవవిగ్రహం కొన్నిరోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చక్కబడ్డాకా తిరిగి కంచి తీసుకొని వెళ్ళిపోయారు.తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.ఈయన వేంకటేశ్వరుని ఆరుగురు అన్నగార్లలో ఒకరని జనపదులలో ఒక నానుడి. పరివార దేవతలు వేంకటేశ్వరుని చరిత్ర సంబంధం ఉన్నవారే కావడం విశేషం. పరివార దేవతలకు లోపలే ఆలయాలు కట్టించడంలో ఎందరో రాజులు, ఆల్వార్లు, రామానుజాచార్యలాంటి వారు విశేష కృషి చేశారు. ఆగమశాస్త్ర అనుసారం ఈ దేవతలు అన్నిరకాల పూజలు అందుకుంటున్నారు. వారిలో మొదటి దేవుడు వరదరాజస్వామి.తిరుమలలో వెంకన్న ఉండడానికి కాస్తం చోటు ఇచ్చిన స్థలదాత వరదరాజ స్వామి. ఆ తరువాత వెంకన్నే సకల జగత్తును తన వశం చేసుకున్నాడు. చోటిచ్చేందుకు వీరిద్దరి మధ్య ఓ ఒప్పందం కూడా ఉందట. దర్శనానికి వచ్చే ప్రతీ భక్తుడు ముందుగా వరదరాజస్వామి దర్శనం చేసున్న తరువాతే తన దర్శనానికి వస్తారని వెంకన్న మాట కూడా ఇచ్చాడు.ఇందుకు అనుగుణంగానే నిన్నమొన్నటి దాకా పుష్కరిణికి పక్కనున్న వరదరాజ స్వామి దర్శనం తరువాతే క్యూ వెంకన్న గుడిలోకి వెళ్లేది. ప్రస్తుతం ఆ ఆనవాయితీ కాలగర్భంలో కలసి పోయింది. తెలిసిన వారు మినహా మిగిలిన వారందరూ నేరుగా వెంకన్న దర్శనానికే వెళుతున్నారు. లోపలి భాగంలో కూడా వరద రాజస్వామి ఆలయం ఉంది. అక్కడ వరద రాజస్వామి కూడా పూజలు అందుకుంటున్నారు.


ప్రతి సంవత్సరం తై అమావాస్య రోజు శ్రీకాళహస్తిలో వరదరాజ స్వామికి తెప్పోత్సవం జరపడం ఆనవాయితీ. తమిళ కాలెండరులో తై మాసం జనవరి మధ్య నుండి మొదలయ్యి ఫిబ్రవరి మధ్య వరకు ఉంటుంది. ఈ తై మాసంలో వచ్చే అమావాస్య రోజు మన పూర్వీకులని గుర్తు చేసుకుని ప్రార్ధించటం ఈరోజు ప్రత్యేకత. శ్రీకాళహస్తిలో శివుడు గుడి మాత్రమే కాకుండా వరదరాజ స్వామి గుడి కూడా ఉంటుంది. తై అమావాస్య రోజు పూసల వీధిలోని వైష్ణవ పుష్కరణి (కోనేరు) లో శ్రీదేవి, భూదేవితో కలిపి తెప్పపై మూడు ప్రదక్షిణలు చేస్తారు. సాయంత్రం వరకు గుడిలో పూజలు జరిపిన తర్వాత ఎనిమిది గంటలపైన శ్రీకాళహస్తి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెప్పోత్సవం మొదలయింది. కోనేరుకి నాలుగు వైపుల భక్తులు కూర్చుని వరదరాజ స్వామిని దర్శించుకున్నారు. ప్రతి ప్రదక్షిణ తర్వాత కాసేపు బాణసంచా కార్యక్రమం పిల్లల్ని అలరించింది.


వరదుడికి వైభవంగా గరుడసేవ -- కాణిపాక వరసిద్ధి ఆలయానికి అనుబంధంగా ఉండే వరదరాజ స్వామి ఆలయంలో శనివారం రాత్రి గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి, పెరిందేవి సమేత వరదరాజ స్వామికి అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కల్యాణం చేసి, రాత్రి గరుడసేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు.  శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం వుంది.పూర్వం జనమేజయుడు సర్ప యాగం చేసిన తర్వాత శ్రీ మహా విష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంను కట్టించమని అజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాలమండపం, అద్దాల మేడ కుడా వుంది.


తమిళనాడు శివాలయాలకి పుట్టిల్లు అంటే అతిశయోక్తి కాదేమో. అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు ఇంకెక్కడా కనబడవు. దీనికి ముఖ్య కారకులు తమిళనాడు పాలకులైన చోళ, పాండ్య చక్రవర్తులు అభినందనీయులు. ముఖ్యంగా చోళులు. శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ దేవాలయాలకోసం వారు ఖర్చుపెట్టిన డబ్బు అపారం, వెలకట్ట లేనిది. ఇన్ని తరాల తర్వాత కూడా మనమీ విశాలమైన దేవాలయాలను ఇంత భక్తి శ్రధ్ధలతో దర్శించి పులకితులమవుతున్నామంటే, ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధలమవుతున్నామంటే, వీటిద్వారా చరిత్ర పుటలను తిరగేస్తున్నామంటే వారు ఖర్చుపెట్టిన ప్రతి దమ్మిడీ వెలకట్టలేనిదేకదా.ఇన్ని వేల ఏళ్ళనుంచీ శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న ఆ ఆలయాల దర్శనం మన పూర్వ జన్మ సుకృతం. అవకాశంవున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన కోవెలలివి. అలాంటి ఎన్నో కోవెలలో ఒకటి నటరాజస్వామి వేంచేసిన, పంచ భూత శివ క్షేత్రాలలో ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన చిదంబరం. నటరాజ స్వామి ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు. ఒకేచోట నుంచుని శివ కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వున్నదేమో.


చిత్తూరు--పార్వేట వరదరాజ స్వామి . ఛిత్తూరు జిల్లా పాకాల మండలం లో వల్లివేడు గ్రామలో పురాతన వరదరాజ స్వామి ఆలయం కలదు. ప్రతి ఏడు సంక్రాంతి సందర్బంగా చివరి రోజున అనగా కనుమ పండగ రోజున, వరదరాజ స్వామి వారిని పల్లికిలో ఆ చుట్టు పక్కల పల్లెల్లో వూరేగించి చివరగా కూనపల్లి వద్ద ఉన్న చిన్న గుడి వద్ద శమీ వృక్షం వద్ద పూజ చేస్తారు. అక్కడే అప్పుడు ఈ కార్యక్రమం కొరకు వుంచిన ఒక పొట్టేలుకు కూడ పూజ చేస్తారు. దాన్ని ఆ పక్కనే ఉన్న మల్లేశ్వర స్వామి కొండ వాలులో దూరంగా కట్టివుంచు తారు. కింద చేలల్లో దూరంగా అందరూ నిలబడి ఒక్కొక్కరుగా తుపాకులతో గురి పెట్టి పొట్టేలును కాల్చడానికి ప్రయత్నిస్తారు. అది అంత సులబం కాదు. పొట్టేలు చాల దూరంలో వుంటుంది. అంతే గాక, స్వామి వారి పల్లికి వెంబడి మంగళ వాయుద్యాలు వాయించిన ఆలయ ఆస్తాన మంగలివారు, జమ్మిచెట్టు కింద ఆ పొట్టేలుకు తుపాకి దెబ్బ తగలకూడదని పూజ చేస్తుంటారు. సూర్యాస్థమ సమయానికి దాన్ని ఎవరూ కాల్చక పోతే అది ఆ మంగలి వారికి చెందుతుంది. అందుకే వారు పూజ చేసేది. అలా చాల మంది ప్రయత్నిస్తారు. తుపాకి లేనివారు తూటాలు తెచ్చుకొని ఇంకొకరి తుపాకితో ప్రయత్నిస్తారు. ఎవరు దాన్ని కాల్చగలిగితే ఆ పొట్టేలు వారికే. ఎవరు కాల్చక పోతే అది మంగలి వారికే చెందుతుంది. గతంలో అనగా సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ పార్వేట చాల బారి ఎత్తున జరిదేది. చుట్టు పక్కల చాల పల్లెల నుండి జనం విపరీతంగా వచ్చేవారు. తుపాకి, రైఫిల్ ఉన్న వారు, లేనివారు పిల్లలు, పెద్దలు అందరు వచ్చేవారు. ప్రతి ఏడాది తిరుమలలో జరిగే శ్రీ వేంకటేస్వర స్వామి వారి పార్వేట ఉత్సవానికి ఇది ప్రతిరూపం. ఇటువంటి పార్వేట ఉత్సవాలు ఇంకా కొన్ని ప్రదేశాలలో జరుగుతుండ వచ్చు.

  • ============================
Visit My Website - > Dr.Seshagirirao ->

Monday, February 18, 2013

Maha Kumbh Mela , మహా కుంభ మేళా



అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము --కుంభమేళా-- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --



దేశం నలుమూలల నుంచేకాక ప్రపంచమంతటి నుంచీ తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కుంభమేళా. త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రస్తుతం జరుగున్న కుంభమేళా మార్చి వరకు కొనసాగుతుంది. ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం.  హిందూ సంస్కృతిలో నదులన్నింటినీ దేవతలుగా భావిస్తారు. మనదేశంలో ఉన్న ఏడు ముఖ్యమైన తీర్థ క్షేత్రాలలో ఒకటి ప్రయాగ. ప్రయాగః అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్థం. గంగ, యమున, సరస్వతీ నదులు ఈ క్షేత్రంలోనే సంగ మించడం వల్ల దీనికి త్రివేణి సంగమం అని పేరొచ్చింది. దేశం నలుమూలల నుంచేకాక ప్రపంచమంతటి నుంచీ తండోప తండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహా క్రతువు కుంభమేళా. త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రస్తుతం జరుగున్న కుంభమేళా మార్చి వరకు కొనసాగుతుంది. ప్రాణికోటి మను గడకు నీరే ఆధారం. కనుక దీన్నిబట్టి నది నీటిని, అందులోనూ గంగానదినే మనం ప్రధమంగా స్మరిస్తాం. సమస్త దేవతలు నివసించే స్థలం జలం. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ.

పావనత్వం, కోమలత్వం, శీతలత్వం గంగానదీ నీటి ప్రత్యేకత. విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమిపైకి వచ్చిందని, దీనిలో స్నానం చేస్తూ అన్నీ పాపాలు పోతాయని హిందువుల భావన. ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తుంటాయి. వీటికి అంతర్వాహినిగా సరస్వతీ నదిగా కూడా ప్రవహిస్తుంది. అందుకే ఈ తీరాన్ని త్రివేణి సంగమ తీరంగా పిలుస్తుంటారు. పర్వదినాల్లో ఈ నదిలో స్నానం ఆచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాక కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు.

కుంభమేళా ప్రాశస్త్యం

కుంభమేళాకు హిందూపురాణాల్లో ప్రత్యేకమైన కథలు ఉన్నాయి. అసురుల చేతిలో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వ వైభవం కోసం విష్ణువును ఆశ్రయిస్తాడు. అమృతం కోసం
సాగర మధనం చేయాలని దానితో తిరుగుండదని విష్ణువు సలహా ఇస్తాడు. దేవ, దానవులు సముద్ర మధనం చేస్తూండగా అమృత కలశం ఒకటి బయటకు వస్తుంది. అమృతం కోసం దేవ
దానవులు పన్నెండు రోజులు, పన్నెండు రాత్రులు (మనుష్యుల ప్రకారం 12 సంవత్సరాలు) ఘోర యుద్ధం చేశారు. దీన్ని రాక్షసులు తాగితే అజేయులవుతారని భావించిన దేవతలు
మహా విష్ణువును ప్రార్థించగా, స్వామి మోహిని అవతారం ఎత్తుతారు. విష్ణువు చేతిలోని కలశం నుంచి నాలుగు అమృత చుక్కలు అలహాబాద్‌, హరిద్వార్‌, ఉజ్జయిని నాసిక్‌లలోని
పుణ్యనదుల్లో పడ్డాయని భాగవతం, విష్ణుపురాణం, మహాభారతం, రామాయణం తదితర పురాణాల కథనం. మరో కథ కూడా ఉంది. సాగర మధనంలో ఉద్భవించిన అమృత కలశాన్నిమోహిని అవతారం లోని విష్ణువు తన వాహనమైన గరుడుడి కిచ్చి భద్రపరచ మంటాడు. గరుడుడు కలశాన్ని తీసుకెళ్తుండగా నాలుగు చోట్ల ఈ చుక్కలు పడతాయట.
ఆ నాలుగు చోట్లే ''ప్రయాగ'' అలహాబాద్‌లోని ''హరిద్వార్‌'' (ఉత్తర ప్రదేశ్‌) ''నాసిక్‌'' (మహాష్ట్ర) ''ఉజ్జయిని'' (మధ్యప్రదేశ్‌) అందుకే ఈ నాలుగు చోట్ల కుంభమేళాలు జరుగుతాయి. ప్రతి
మూడేళ్లకోసారి ఒక్కోచోట రొటేషన్‌ పద్ధతిలో కుంభమేళా జరుగుతుంది. అంటే ఒక్కోచోట ప్రతి పన్నేండేళ్లకోసారి కుంభమేళా జరుగుతున్నది.

Courtesy with ---- కె.రామ్మోహన్‌ రావు, గద్వాల


చరిత్ర,విశిష్టత

 -కుంభం అనగా కుండ లేదా కలశం అని అర్థం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనే ది ఒక రాశి. మేళా అంటే కలయిక లేదా జాతర అని అర్థం. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందు ధర్మ శాస్త్రాలు తెలుపుతున్నాయి. వేద కాలం నుంచి కుంభమేళా ఆచరిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. పురాణాల్లో గమనిస్తే భాగవతంలోని క్షీర సాగర మథనంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. క్షీర సాగర మథనంలో ఉద్భవించిన అమృత భాండానికై దేవ-దానవ సంగ్రామం జరిగింది. ఆ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు భాండాన్ని తీసుకొని పోతుండగా అలహాబాద్‌, హరిద్వార్‌, ఉజ్జయిని, నాసిక్‌లలో కొన్ని అమృతపు చుక్కలు జారవిడిచారని నమ్ముతారు.
అందుకే ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా  జరుగుతుంది. అంటే ప్రతి పన్నెండేళ్లకు ఒక సారి ఒక పట్టణంలో కుంభమేళా  జరుగుతుందన్నమాట.

ఆరేళ్లకోసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళా అని.. పన్నెండేళ్లకొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభ మేళా అని, 144 ఏళ్లకోసారి జరిగేదాన్ని మహాకుంభమేళా అంటారు. ఇక చరిత్రలో క్రీ.శ 629 ప్రాంతంలో హర్షవర్ధనుడి కాలంలో భారత పర్యటన చేసిన చైనా యాత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ రచనల్లో సైతం కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. ది సీబీఎస్‌ సండే మార్నింగ్‌ అనే 
ప్రముఖ అమెరికన్‌ షో 18, 2010 హరిద్వార్‌ కుంభమేళాను ప్రపంచంలోనే అతిపెద్ద మత కార్యక్రమంగా అభివర్ణించింది.ఏప్రిల్‌ 28, 2010న బీబీసీ కుంభమేళాను ..గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ఎర్త్‌ గా ఒక రిపోర్టును వెలువరించింది. దీన్ని బట్టి కుంభమేళ ఎంత ప్రశస్తమైందో తెలుసుకోవచ్చు.

సమయం
సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోనూ, బృహస్పతి వృషభ రాశిలోనూ ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అహాబాద్‌ ప్రయాగలోనూ, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. చివరగా 2010 జనవరి-మార్చిలో హరిద్వార్‌లో పూర్ణకుంభమేళాను నిర్వహించారు.

ఆచార వ్యవహారాలు
-ఎక్కడైతే ఈ మేళా నిర్వహిస్తారో అక్కడ నదీ జలాతో పవిత్ర స్నానాలు ఆచరించడం ఆనవాయితి. వేల పంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ప్రత్యేత. పురాతన సాంప్ర దాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు వొళ్లంతా విబూది రాసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులనే సాధువులు దిగంబరులై కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణ. ఇప్పటివరకూ అత్యధికంగా నాసిక్‌ కుంభమేళాలో 7.5కోట్ల మంది పాల్గొన్నారు.

ఏ రోజుల్లో ప్రశస్తమంటే
కుంభమేళాలో కొన్ని రోజులను అత్యంత పవిత్రమెనవిగా భావిస్తారు. ఈ ఏడాది జనవరి 14 (మకర సంక్రాంతి), 27 (పౌర్ణమి), ఫిబ్రవరి 6 (ఏకాదశి), 10 (అమవాస్య), 15 (వసంత పంచమి), 17 (రథ సప్తమి), 18 (భీష్మాష్టమి), 25 (మాఘ పౌర్ణమి) దినాలలో ఎక్కువ మంది భక్తులు కుంభమేళాకు స్నానాలు చేయటానికి వస్తారని భావిస్తున్నారు.

రివేణి సంగమంలో ఆధ్యాత్మిక సంరంభం మహా కుంభమేళా -

అహాబాద్‌ : మహాకుంభమేళా..ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ధార్మిక మహోత్సవానికి రంగం సిద్ధమైంది. యావత్‌ హిందువులు అత్యంత పవిత్రమైన తీర్థంగా భావించే అలహాబాద్‌లోని త్రివేణి సంగమంలో దాదాపు పది కోట్ల మందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరాలను ఉత్తరాదిన కుంభమేళా అంటారు.

అలా 12 పర్యాయాలు వచ్చే కుంభమేళాను ’మహా కుంభ మేళా’గా పిలుస్తారు. ఇప్పుడు గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా జరుగనుంది. ఈ నెల 14 నుంచి 56 రోజులపాటు జరిగే కుంభమేళా కోసం ఉత్తర్రపదేశ్‌ ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఏర్పాట్లు ప్రారంభించింది. గత కుంభమేళా కన్నా ఈ సంవత్సరం 10 శాతం ఎక్కువ మంది భక్త జనం పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నేడు మకర సంక్రాంతి సందర్భంగా దాదాపు 1.1 కోట్ల మంది భక్తులు త్రివేణి పుణ్య తీర్థంలో స్నానమాచరించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసేందుకు అటు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. భారీ ఎత్తున భక్తులు, ఆధ్యాత్మిక గురువులు హాజవుతున్నందున వీరం దరికీ భద్రత ఏర్పాట్లు ఒకింత కష్టమే అయినప్పటికీ అటు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం విస్తృతమైన కార్యచరణతో ముందుకు వెళ్తుంది.

ఉగ్రవాద దాడులు జరుగుతాయని వస్తున్న వార్తల నేపథ్యంలో దాదాపు 7000 మంది కేంద్ర పారామిలిటరీ బలగాలను రంగంలోకి దిగనున్నారు. అలాగే పలు కంపెనీల రాపిడ్‌ యాక్షన్‌
దళాలు, కేంద్ర విపత్తు నివారణ సంస్థ సిబ్బం దిని కుంభమేళా భద్రతా ఏర్పాట్లకు వినియోగించనున్నారు. -అలహాబాద్‌ ఐజీ అలోక్‌నాథ్‌ను శాంతి భద్రతల ఏర్పాట్లకై నోడల్‌ అధికారిగా నియమించారు. 2001లో కుంభమేళా జరిగినప్రాంతం దాదాపు 2,802 ఎకరాలు ఉంటే.. ఈసారి అది 4,932 ఎకరాలకు పెరిగింది. స్నానఘట్టాల వద్ద అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. కుంభనగరిలో 600 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ఇప్పటికే పుష్కర ఘాట్‌ల ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు.


Hezards of kumbhamela, కుంభమేళా వలన కాలుష్యం.

మనదేశంలోని  నదులకు  పుష్కరాలు నిర్వహించడం అనాదిగా ఉన్న సంప్రదాయం. మనదేశంలోని  నదులకు  పుష్కరాలు నిర్వహించడం అనాదిగా ఉన్న సంప్రదాయం. సూర్యుడు, బృహస్పతి గ్రహ స్థానాల ఆధారంగా ఒక్కో ఏడాది  ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతాయి.  బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నందుకు ఈసారి గంగానదికి పుష్కరం.  ఉత్తరాదిన ఈ వేడుకను కుంభమేళాగా పిలుస్తారు. కుంభమేళా సందడితో అలహాబాద్‌లో వాతావరణం మారిపోయింది. సంక్రాంతి నుంచి 56రోజులపాటు అంటే మార్చి 10 వరకూ మహా కుంభమేళాను నిర్వహిస్తున్నారు..వంద మాఘస్నానాలు.. వేయి కార్తీక స్నానాలు.. కోటి నర్మదా స్నానాలు చేసినంత ఫలం ఒక్క కుంభమేళాలో ఒక్కసారి స్నానం చేస్తే వస్తుందని విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద పేర్కొన్నారు. వంద వాజపేయ యాగాలు.. వెయ్యి అశ్వమేథాలు.. లక్ష భూ ప్రదక్షిణలతో సరిసమానమైన ఫలం ఈ స్నానం వల్ల కలుగుతుందని కూడా ఆయన చెప్పారు. ప్రపంచంలోనే కుంభమేళా అతిపెద్ద ఉత్సవమన్నారు. సాధువులు, సంతులు, యోగులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ కుంభమేళాకు లక్షల సంఖ్యలో వస్తారన్నారు. ప్రతి పన్నెండేళ్ళకోసారి జరిగే కుంభమేళాలో భక్తులకు ప్రయాగలోని తన ఆశ్రమంలో భోజన సదుపాయాల్ని కల్పించడంతో పాటు వారికి కుంభమేళా విశిష్టతను తెలపడం స్వామిజీకి సంప్రదాయంగా వస్తోంది.

అందువల్ల పవిత్ర గంగా నది జలాలను సాగుకు వినియోగించడం, కాలుష్యాలను వదలడం, జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించడం వంటి ...వాటివలన కుంభమేళాలో తమదైన ప్రత్యేకత చాటుకుంటున్న వారు మాత్రం నాగసాధువులే. జడలు కట్టిన జుట్టు, ఎముకలు కొరికే చలి ఉన్నా ... శరీరంపై విబూతి  తప్ప నూలిపోగు కూడా లేకపోవడం, త్రిశూలాన్ని పట్టుకుని తిరగడం వారి విశిష్టత. ఏది దొరికితే అది తినడం, మృత్యువంటే భయపడకపోవడం, దిగంబర నృత్యాలు చేయడం వారికే చెల్లు. హిమాలయాల్లో ఎక్కువగా గడిపే వీరు ఎక్కడ కుంభమేళా జరిగితే ... అందరికన్నా ముందే ప్రత్యక్షమవుతారు. మేళా పూర్తయ్యే వరకూ ఉండి వెనుదిరుగుతారు. పొగాకు పీలుస్తూ దర్శనమిచ్చే ఈ నాగసాధువులు 24 గంటలపాటు శీర్షాసనంలోనే ఉండగలరు.

నిర్మలంగా ప్రవహించే నీటికి బదులుగా పట్టణాల, నగరాల మురికినీరు, విషపూరిత పారిశ్రామిక వ్యర్థాలు గంగ ప్రవాహమార్గంలో ముందుకు సాగిపోతున్నాయి. నీరు ఉన్న చోట అది తాగడానికి పనికిరాని విధంగా కలుషితమైపోయి ఉంటోంది; స్నానానికి నిరుపయోగంగా ఉంటోంది. దాదాపు 300 కోట్ల లీటర్ల మురికినీరు గంగలోకి పారుతోంది. ఈ చేదు నిజాన్ని చెప్పింది సాక్షాత్తు మన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్. నదిలో పారుతున్నదేమిటి? మురికినీరే సుమా!
  •                                     -----------------------------
 మురికినీటిలో పవిత్ర స్నానమా? యాత్రికులు గంగ కాలుష్యాన్ని పట్టించుకోకపోవచ్చు; గంగలో ఒకసారి మునిగి తేలితే చాలు. అంతే వారికి కావల్సింది. కానీ, ఇలా ఎంతకాలం? గంగమ్మ రోగగ్రస్థమయింది. ఆ మహానది మన అస్వస్థ నాగరికతకు చిహ్నంగా ఉంది. బ్రహ్మపుత్రా ఝరిని తన గళంలో విన్పించే అసోం మహాగాయకుడు భూపేన్ హజారికా (గత ఏడాది కీర్తిశేషులయ్యారు) గంగానది కాలుష్యంపై ఒక నిరసన పాట పాడారు.

ప్రజలు తమ మనస్సులో ఇంకించుకున్న ఆ పాట ఆ నదీ పరీవాహక ప్రాంత వాసుల పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, కడగండ్లను వివరిస్తుంది. రాజకీయాలలో అవినీతి, సమాజంలో నైతిక విలువల పతనం గురించి బాధపడుతూ ఆ పాట ఇలా ప్రశ్నిస్తుంది: 'విస్తార్ హై అపార్, ప్రజా దోనో పార్, కరే హాహాకార్, నిశ్శబ్ద్ సదా/ ఓ గంగా తుమ్, ఒహో గంగా బేటీ హో క్యోఁ' (నీ ప్రవాహానికి ఆవలి, ఈవలి తీరాన నివశిస్తున్న వారు బాధతో అరుస్తున్నారు. అయినా ఓ గంగా, ఎటువంటి నిరసన తెలుపకుండా మౌనంగా ఎందుకు ప్రవహిస్తున్నావ్?) భూపేన్ ఇప్పుడు సజీవుడుగా ఉండి గంగపై పాడే కొత్త పాట గంగమ్మ హాహాకారాలను అభివర్ణించి వుండేదని నేను భావిస్తున్నాను. గంగా మాత దుస్థితి పట్టించుకోకుండా భారతీయులు ఎందు కు అంత మౌనంగా ఉండిపోయారని భూపేన్ తప్పక ప్రశ్నించేవారు.

గంగానదికి వ్యతిరేకంగా జరుగుతోన్న దురాగతాలను నివారించడానికి ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ అన్నారు. మాటలు సరే, చర్యలు ఏవి? ఇప్పుడు ఆచరణ కదా ముఖ్యం. నిజంగా అటువంటి జాతీయ కమిషన్ ఏర్పాటు చేసే యోచనే ఉంటే గంగానదిపై నిర్మాణంలో ఉన్న, నిర్మించడానికి ప్రతిపాదించిన ఆనకట్టలన్నిటిపైన పునరాలోచన చేయాలి. ఆ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. ఉత్తరాఖండ్ విద్యుత్తు అవసరాలను దేశంలోని మిగతా రాష్ట్రాలు తీర్చే విధంగా చర్యలు చేపట్టాలి. ఇందుకు అవసరమైతే తగు నష్ట పరిహారం చెల్లించాలి.

ఏటా 20వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ సౌర శక్తి కార్యక్రమం అమలును యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలి. విద్యుచ్ఛక్తి చోరీని అరికట్టాలి. సరఫరా, పంపిణీలలో జరుగుతున్న వృధాను నివారించాలి. ఇలా చేయడం ద్వారా కనీసం 20వేల మెగావాట్ల విద్యుత్తును ఆదా చేసుకోవచ్చు (ఇది, ఉత్తరాఖండ్‌లో నిర్మిస్తున్న వివిధ విద్యుదుత్పాదన ప్రాజెక్టుల మొత్తం విద్యుదుత్పాదన లక్ష్యం. నిజానికి ఉత్తరాఖండ్ అవసరాలకు 4000 మెగావాట్ల విద్యుత్తు సరిపోతుంది). అలాగే సాగునీటిని వృథా చేయడాన్ని కూడా నివారించాలి.

గంగా పరీవాహక ప్రాం తంలోని నీటి వనరులలో కేవలం పదో వంతు నీటివనరులు మాత్రమే ఉన్న ఇజ్రాయెల్ మనకంటే పదిరెట్లు ఎక్కువగా ఆహార ధాన్యాల దిగుబడిని సాధిస్తోంది. నీటిని పొదుపుగా వాడుకోవడానికి అవసరమైన అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులో ఉండడం, కొత్త సాగు పద్ధతులను అనుసరించడం వల్లే ఇది సాధ్యమవుతోంది. మరో ముఖ్యమైన చర్యను కూడా తక్షణమే చేపట్టాలి. పంచాయత్‌లు, పురపాలకసంఘాలు, పరిశ్రమలు మురికినీటిని, వ్యర్థ పదార్థాలను నదిలోకి వదలడాన్ని నిషేధిస్తూ కట్టుదిట్టమైన చట్టాన్ని తీసుకురావాలి.

ఈ చట్టానికి ఆయా సంస్థలు కట్టుబడి ఉండేందుకు అవసరమైన ప్రోత్సాహకా లివ్వాలి. ఉల్లంఘించిన పక్షంలో భారీ జరిమానాలు విధించాలి. వేదాల కాలంలో వలే కాకపోయినా మన జాతీయోద్యమ కాలంలో ఉన్న విధంగానైనా గంగానదిని మళ్ళీ మనం ఒక స్వచ్ఛవాహినిగా చేసుకోవాలి. గంగనే కాదు, దేశంలోని అన్ని నదులు నిర్మలంగా, స్వేచ్ఛగా, అన్ని ఋతువులలోనూ ప్రవహించే విధంగా మనం సంకల్పం వహించాలి. మన సహజవనరులను వివేక వంతంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోని పక్షంలో మన జాతీయ ధర్మం, చిరంతన నాగరికత కాలంలోకి జారిపోవడం ఖాయం.

Courtesy with - సుధీంద్ర కులకర్ణి


  • ========================
Visit My Website - > Dr.Seshagirirao ->

Friday, January 25, 2013

Mind,Heartstrings,మనసు

  •  
  •  
అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము - Mind,Heartstrings,మనసు-గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం . --


మనసుకు రూపమంటూ లేదు. కాని, అది విశ్వమంతటా విస్తరిస్తుంది. రెక్కలు లేకుండానే అంబరవీధిలో ఎగిరిపోతుంది. పాదాలు లేకుండానే నేలమీద పరుగులు తీస్తుంది' అన్నాడో మహాకవి. నిజమే... రంగు, రుచి, వాసన ఏమి లేకపోయినా మనిషిని జీవించినంతకాలం నడిపించేది మనసే. అది తలచుకుంటే హిమోన్నత శిఖరాల మీద కూర్చోబెడుతుంది. లేదా అధఃపాతాళానికైనా తొక్కేస్తుంది. 'నేరం నాది కాదు, నా మనసుది' అంటే చెల్లదు. మనసు బుద్ధి చెప్పినట్లు నడుచుకోక తప్పదు.

మనసును అదుపులో ఉంచుకోగలిగితే మనిషి మహోన్నతుడు. లేకుంటే మహాపతితుడు. ప్రతి దినమూ మనసును సాధనతో ఆరాధనతో శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోక తప్పదు. మనసు మన అధీనంలో ఉండక పోవడానికి ప్రధాన కారణాలు- మన తిళ్లు, ఒత్తిళ్ళు. ఈ రెంటిమీద శ్రద్ధవహించడం అత్యవసరం. సాత్వికాహారం మనసును క్రమపద్ధతిలో నియంత్రించ గలుగుతుంది. ధ్యానం దాన్ని పవిత్రంగా ఉంచగలుగుతుంది. అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది. మానవ జీవన పయనంలో నేడు మానసిక ఒత్తిడి రాజ్యమేలుతోంది. ఈ ఒత్తిడికి బానిసైన మనిషి వివేకం, జ్ఞానం కోల్పోయి- ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. మనుషుల్లో పెరుగుతున్న మానసిక రుగ్మతల వల్లనే దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు విశృంఖలంగా పెరుగుతున్నాయి.

మానసిక సమస్యలు, సంఘర్షణలు ఏదో ఒక కారణంవల్ల, పరిస్థితుల ప్రభావంవల్ల ఎదురైనా వివేచనతో, విజ్ఞతతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.

మనసు తాలూకు ప్రవృత్తి తరంగంలా చంచలమైనది. దాని తేజస్సు అగ్నికన్న వేడైనది. దాన్ని అతిక్రమించడం పర్వతారోహణకన్న కఠినమైనది. అనంతమైనది. అనంతమైన సుఖదుఃఖాది భావాలు, అనుభూతులు మనసునుంచే ఆవిర్భవిస్తున్నాయి. మనసుది ఓ బాల్య చాపల్యం. క్షణికానందం, క్షణికావేశం, క్షణిక సంతృప్తి, క్షణిక రౌద్రం మొదలైనవన్నీ చంచల హృదయం దుర్లక్షణాలు. ఈ దుర్లక్షణాలను మనం దూరం చేసుకోవాల్సి ఉంటుంది.

మనసే జగత్కర్త. మనసే పురుషుడు. మనోనిశ్చయంవల్ల సంపాదితమయ్యేది మనసు తాలూకు ప్రతిబింబమే అవుతుంది. ఏకీకృత మనసుతో చేసే ఏ కార్యమైనా సఫలీకృతమవుతుంది. సత్ఫలమిస్తుంది. చివరికి బ్రహ్మ వరకు అన్నీ మనసు ద్వారా సాధించవచ్చునంటారు. మనసు దేనికి అనుసంధానమవుతుందో, కర్మేంద్రియాలు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. విత్తనం నుంచి వృక్షం, లత, పుష్పం, ఫలం- ఇవన్నీ పుట్టినట్లు మనసునుంచే ప్రేమ, శాంతం, క్రోధం, ద్వేషం మొదలైనవన్నీ పుడుతున్నాయి. అయితే మనసులోని ఆలోచనలు సక్రమంగా ఉన్నంత వరకు కర్మలు కూడా సక్రమంగా, సధార్మికంగా ఉంటాయి. మనసు గతి తప్పితే మనిషికి దుర్గతే! మనసు అమలినంగా ఉంటే లోకమంతా పవిత్రంగానే కనపడుతుంది. తనను గురించి మనసులో ఆలోచించేవాడు మానవుడు, అందరి గురించి ఆలోచించేవాడు భగవంతుడు. మనసుకు, సత్వ-రజ-స్తమో గుణాలని మూడు గుణాలున్నాయి. సత్వగుణం మంచిమనిషి లక్షణం. మిగిలిన రెండు గుణాలూ మనోదోషాలు. అంటే మనసును పదిమందిలోనూ దూషింపజేసేవి, వ్యాధులకు కారణం అయ్యేవి. మానసిక ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు కారణభూతమైన సత్వగుణాన్ని సర్వదా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి.

మనోవేగాన్ని మించిందిలేదు. అయితే మనసుకంటె శక్తిమంతమైంది బుద్ధి. దానికన్న శక్తిమంతమైంది ఆత్మ. ఆత్మ, బుద్ధి ప్రేరణతో మనసు సద్భావనా ప్రవాహంలో ప్రయాణిస్తూంటుంది. ధర్మాధర్మాలకు, బంధమోక్షాలకు మనసే కేంద్రం. 'ఈ మనసు ప్రమధనశీలమైంది. అంటే, క్షోభ కలిగిస్తుంది. ఎంత మొండిదో, అంత బలవంతమైంది. దీన్ని అధీనంలో ఉంచుకోవడమంటే గాలిని గుప్పెటలో పట్టుకున్నంత కష్టతరమైంది. అయితే అభ్యాసం, వైరాగ్యం ద్వారా మాత్రమే మనసును స్వాధీనంలో ఉంచుకోవచ్చు' అంటాడు కృష్ణపరమాత్మ భగవద్గీతలో.

మనసనేది ఈ నేలమీద పుట్టిన ప్రతి మనిషినీ ప్రభావితం చేస్తుందన్నది అక్షర సత్యం. మనసు మనిషిచేత తప్పుచేయించిందీ- అంటే, వెంటనే ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం కలగజేయడమూ ఆ మనసు పనే. అప్పుడే అది నిజమైన పథనిర్దేశిక, దిక్సూచిక అనిపించుకుంటుంది.

జితేంద్రియుడైనవాణ్ని, విరాగిని, జ్ఞానిని, అనుభవశీలిని, సాధకుణ్ని మనసు ఏ విధంగాను ప్రలోభపెట్టలేదు. నీరు పల్లంవైపు ప్రవహించినట్లే, మనసు చెడువైపే మొగ్గుతుంది. అప్పుడు మనసును పరిపరివిధాల చరించకుండా నిరోధించాలి. నియంత్రించాలి. మనసు రెండు విధాలు- శుద్ధ మనసు, కల్మష మనసు. కామసంకల్పంతో నిండింది కల్మష మనసు. కామవాసనా రహితమైనది శుద్ధ మనసు. అనుచితమైన కోరికలకు బానిసవుతున్న మనసును అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. ఏ విషయ వాసనాసక్తీలేని మనసు ముక్తి పొందడానికి అర్హత సంపాదిస్తుంది. ఆధ్యాత్మిక చింతనను స్వచ్ఛంగా ఆహ్వానిస్తుంది. మనసు కవ్విస్తే, మనిషి తలొగ్గితే అన్నీ అనర్థాలే!

ఆదిశంకరులన్నారు- 'నా మనసనే కోతి మోహమనే అడవిలో సంచరిస్తోంది. డబ్బు, కోరికలనే చెట్లకొమ్మలపైన ఎగురుతోంది. ఈ కోతిని అధీనంలో ఉంచుకో ప్రభూ!'... ఈ ఆవేదన సకల మానవజాతి ఆవేదన. కాముడి బారినుంచి బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా తప్పించుకోలేక భంగపడ్డారు. అయితే మానవజాతికి ఉన్న గొప్ప అవకాశమేమంటే- మనసును సర్వదా నిర్మలంగా ఉంచుకోవడానికి భగవన్నామస్మరణం చేయడం. ఈ కలియుగంలో మనసును ముక్తిమార్గాన నడిపించేందుకు శంకర భగవత్పాదులే చెప్పారు.- 'భజగోవిందం' అని అంతకుమించిన ధన్యోపాయం లేదు. మానవుడు ఇదొక్కటి ఆచరణలో పెడితే చాలు, తెరుచుకుంటాయి మోక్షద్వారాలు!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి @ ఈనాడు దినపత్రిక
  • ======================
Visit My Website - > Dr.Seshagirirao ->